అమ్మవారి భక్తుని కథ

అమ్మవారి భక్తుడిని కించపరిచి మనసును బాధ పెట్టిన వారికి ఏర్పడిన దయనీయమైన పరిస్థితి వారికి వారే కొని తెచ్చుకున్న వారి దీన గాధ మీకై. 
వీరు అహంకారం, అహంభావముతో తనకు బాగా తెలుసునని తెలుపక తెలుపుతూ జీవనం గడుపుతూ ఉండేవారు. అయితే వీరికి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ఆ ఊరి గుడి పూజారి పై పెత్తనం చెలాయించవలెననే దుర్బుద్ధితో వారిని గుడికి వెళ్లి ఎగతాళి చేసి అనవసరమైన పరుష మాటలతో కన్ను మిన్ను తెలువక అనేక మాటలు అనెను. తదుపరి ఇంటికి వెళ్లిన పూజారి మనో వేదనతో ఉండెను.అప్పుడు అతను కొలిచే అమ్మవారు నేను ఉండగా నీకు ఎందులకు బెంగ. నీవు హాయిగా విశ్రాంతి తీసుకొనుము అని తెలిపెను.
వీరు మూర్ఖులకు చక్రవర్తి గా ఉన్నారు, నాకు బాగా తెలుసని విర్ర వీగారు, వీరికి పచ్చకామర్లు అయి వీరు లోకం అంతా నాకు పచ్చగా ఉంది అని గొడవ చేయసాగారు. వీరు మరునాడు ఉదయం మంచము నుండి లేవ ప్రయత్నం చేయగా లేవకుండెను. వారు కుష్టు మరియు పక్షవాతము వచ్చినదని గ్రహించి మిక్కిలి బాధ పడిన వారై ఆ పూజారిని పిలిపించుకొని వారి కాళ్ల మీద పడి శరణు కోరినారు. వారి అజ్ఞాన చర్యకు ఆ దేవుడు వారిని ఒక సంవత్సర దినములలో తన లోకంనకు రప్పించుకొనెను.

Comments

Popular posts from this blog

కర్తవ్యమే దేవుడు

Work is God

What are you learning really?